Exclusive

Publication

Byline

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - కేంద్ర మంత్రి బండి సంజయ్

Telangana,hyderabad, ఆగస్టు 8 -- గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫోన్... Read More


స్థానిక సంస్థల ఎన్నికలు : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ ఏం చేయబోతుంది..?

Telangana,hyderabad, ఆగస్టు 8 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అధికార పార్టీనే కాదు బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ప్లాస్టిక్ టిన్‌ల ఈ-వేలం, ఇలా దక్కించుకోవచ్చు

Tirumala,andhrapradesh, ఆగస్టు 8 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది.శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ ప్లాస్టిక్ టిన్‌లను వేలం వేయనుంద... Read More


పులివెందులలో టీడీపీ వర్సెస్ వైసీపీ : ఉపఎన్నిక వేళ హైటెన్షన్ - అసలేం జరిగింది..?

Andhrapradesh,kadapa, ఆగస్టు 7 -- పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వైసీపీ ఎమ... Read More


మహిళా అధికారి కస్తూరిబాయికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి - సీఎం చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం లేఖ

Andhrapradesh, ఆగస్టు 7 -- సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ తేళ్ల కస్తూరిబాయ్ కి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. ... Read More


ప్రయాణికులకు అలర్ట్ - సికింద్రాబాద్ నుంచి మైసూర్, కాకినాడకు ప్రత్యేక రైళ్లు, ఇవిగో వివరాలు

Hyderabad,Andhrapradesh, ఆగస్టు 7 -- ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మైసూర్ తో పాటు కాకినాడ టౌన్ కు ఈ ప్రత్యేక ర... Read More


హైదరాబాద్‌ లో కుండపోత వర్షం - ప్రయాణాలు వాయిదా వేసుకోండి..!

Telangana,hyderabad, ఆగస్టు 7 -- హైదరాబాద్‌ సిటీలో భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మియాపూర్‌, హిమాయత్‌నగర్‌,... Read More


రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తాం - రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్

Andhrapradesh,obgole, ఆగస్టు 7 -- ప్రధానమంత్రి మోదీ సుపరిపాలనతో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ చెప్పారు. ఒంగోలులో నిర్వహించిన చాయ్ పై చర్చ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన. ... Read More


టీజీ ఈఏపీసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ : వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Telangana,hyderabad, ఆగస్టు 7 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీట్ల భర్తీ కొనసాగుతోంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూ... Read More


అయ్యో... ఎంత విషాదం...! స్వస్థలానికి వస్తూ విమానంలోనే ప్రాణం వదిలిన గల్ఫ్ కార్మికుడు..!

Telangana,jagityala, ఆగస్టు 7 -- జీవనోపాధి కోసం ఎంతో మంది తెలుగు బిడ్డలు గల్ఫ్ దేశానికి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇలాగే ఓ వ్యక్తి సౌదీకి వెళ్లాడు. క... Read More